ఏపీ లో కొత్తగా 4,570 కరోనా కేసులు.. ఒకరు మృతి

by సూర్య | Sun, Jan 16, 2022, 04:48 PM

ఏపీ లో రెండు రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,570 కరోనా కేసులు నమోదు అవ్వగా కారొనతో ఒకరు మృతి చెందారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 21,01,710 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో 14,509 మంది మరణించారు. అలాగే ఏపీలో 26,770 యాక్టివ్‌ కేసులు ఉండగా,  20,64,331 మంది రికవరీ అయ్యారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM