by సూర్య | Sun, Jan 16, 2022, 11:59 AM
ప్రకాశం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వెలిగండ్ల మండల ఎస్సై రాజ్ కుమార్ ప్రజలను హెచ్చరించారు. కనుమ పండుగను పురస్కరించుకొని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ బాటసారులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే అరెస్టు చేసి, కేసు నమోదు చేస్తామన్నారు.
Latest News