బెజవాడ కనక దుర్గమ్మ గుడిలో కరోనా కలకలం

by సూర్య | Sun, Jan 16, 2022, 12:01 PM

ఏపీలో కరోనా ప్రతాపం చూపుతోంది. తాజాగా బెజవాడ కనక దుర్గమ్మ గుడిలో కరోనా కలకలం రేపింది. ఆలయ పూజార్రుల్లో ఒకరు కరోనా బారిన పడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తులకు అంతరాలయంలో దర్శనాలను నిలిపివేశారు. ఆలయ వేళల్లోనూ అధికారులు మార్పులు చేశారు. పండగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM