బుల్లెట్ పై సందడి చేసిన ఉప ముఖ్యమంత్రి

by సూర్య | Sun, Jan 16, 2022, 11:56 AM

సంక్రాంతి సందర్భంగా ఉపముఖ్యమంత్రి  పాముల పుష్ప శ్రీవాణి బుల్లెట్ పై గ్రామంలో తిరుగుతూ సంబరాల్లో పాల్గొన్నారు. తన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో తన భర్తతో బుల్లెట్ పై గ్రామంలో తిరుగడుతూ చూపరులను ఆకట్టుకున్నారు. శత్రుచర్ల వైయస్ జగతి చిల్డ్రన్స్ పార్క్ లో కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయోభిలాషుల సమక్షంలో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM