దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

by సూర్య | Sun, Jan 16, 2022, 10:32 AM

దేశంలో గడిచిన 24 గంటల్లో భారీగా కరోనా కేసులు వెలుగు చూశాయి. తాజాగా 2,71,202 కేసులు నమోదు అవ్వగా మరో 314 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15 లక్షలు దాటాయి. నిన్న 1,38,331 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 7,743కు చేరాయి.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM