by సూర్య | Sun, Jan 16, 2022, 10:32 AM
దేశంలో గడిచిన 24 గంటల్లో భారీగా కరోనా కేసులు వెలుగు చూశాయి. తాజాగా 2,71,202 కేసులు నమోదు అవ్వగా మరో 314 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15 లక్షలు దాటాయి. నిన్న 1,38,331 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 7,743కు చేరాయి.
Latest News