జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఎవరికీ లేదు

by సూర్య | Sun, Jan 16, 2022, 10:07 AM

జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఎవరికీ లేదని పెడన నియోజకవర్గం శాసనసభ్యులు జోగి రమేష్ అన్నారు. శనివారం ఆయన లోకల్ యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన నియోజకవర్గాల్లో అభివృద్ధి గురుంచి పట్టించుకొనేవారు కాదని, కానీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వెయ్యకపోయిన సరే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమఫలాలు అందాలని, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని కృషి చేస్తున్నారు అని కొనియాడారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM