by సూర్య | Sun, Jan 16, 2022, 10:07 AM
జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఎవరికీ లేదని పెడన నియోజకవర్గం శాసనసభ్యులు జోగి రమేష్ అన్నారు. శనివారం ఆయన లోకల్ యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన నియోజకవర్గాల్లో అభివృద్ధి గురుంచి పట్టించుకొనేవారు కాదని, కానీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వెయ్యకపోయిన సరే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమఫలాలు అందాలని, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని కృషి చేస్తున్నారు అని కొనియాడారు.
Latest News