విద్యుదాఘాతంతో వెల్డర్ దుర్మరణం

by సూర్య | Sun, Jan 16, 2022, 10:05 AM

కృష్ణా: విద్యుదాఘాతంతో వెల్డర్ మృతి చెందిన ఘటన శుక్ర వారం కృష్ణ జిల్లా పెనమలూరు గ్రామంలో జరిగింది. సీఐ ఎం. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నెహ్రూనగర్‌కు చెందిన దొండపాటి బాలకృష్ణ (45) వెల్డర్‌గా పని చేస్తాడు. అతను పెనమలూరులో అరవపల్లి శివప్రసాద్ ఇంట్లో షెడ్డు నిర్మాణం చేయటానికి తోటి వర్కుర్లు రవ్వా మోహన్‌రావు, సాయితో కలిసి వచ్చాడు. బాలకృష్ణ పని చేస్తున్న సమయంలో అతనికి కరెంట్ షాక్ తగిలడంతో అపస్మారక స్థితికి చేరాడు. పోరంకిలో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు. అతని భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM