by సూర్య | Fri, Jan 14, 2022, 02:42 PM
కృష్ణాజిల్లా విజయవాడ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ప్రతి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖశాంతులతో సంతోషంగా జీవించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు తెలిపారు.
Latest News