రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి

by సూర్య | Fri, Jan 14, 2022, 02:42 PM

కృష్ణాజిల్లా విజయవాడ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ప్రతి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖశాంతులతో సంతోషంగా జీవించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు తెలిపారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM