స్నానం చేస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే ప్రచారం

by సూర్య | Fri, Jan 14, 2022, 01:19 PM

ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన ప్రచారం నెట్టింట వైరల్ గా మారింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా స్నానం చేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించాడు. కాన్పుర్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైథానీ గురువారం తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఓ ఇంటి లోపలికి వెళ్లి స్నానం చేస్తున్న వ్యక్తిని ఎమ్మెల్యే ఓటు అభ్యర్థించారు. స్నానం చేస్తోన్న వ్యక్తితో సురేంద్ర మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Latest News

 
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM
కాకినాడ ఎన్నికల బరిలో కిలాడి టీ టైమ్ శ్రీనివాస్ Fri, Apr 26, 2024, 07:34 PM
వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ Fri, Apr 26, 2024, 07:28 PM