కర్న్యూ ఆంక్షల ఉల్లంఘనలపై కేసు

by సూర్య | Fri, Jan 14, 2022, 01:15 PM

కృష్ణా: కోవిడ్ నియంత్రణలో భాగంగా విధించిన కర్ప్యూ ఆంక్షలను, 144 వ సెక్షన్ నిబంధనల ఉల్లంఘనలను, కర్ఫ్యూ ఆంక్షలను పై విపత్తు చట్టం 2005 ప్రకారం 1 కేసు, జనావాస ప్రదేశాలు, వాణిజ్య - సముదాయాలు, రెస్టారెంట్లు, వాహనదారులు పై చట్టాల ఉల్లంఘనలపై పోలీసుల 2014 చాలనలు నమోదు చేసి రూ. 1, 34, 845 ల జరిమానా విధించారు. అలాగే మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారి పై పోలీసులు 443 చాలనాలు నమోదు చేసి రూ. 53, 160 ల జరిమానా విధించారు. కరోనా వ్యాపి నియంత్రణకు నగర ప్రజలు సహకరించాలని, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ తెలియజేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM