భోగి మంటల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోలు

by సూర్య | Fri, Jan 14, 2022, 12:48 PM

భోగి పండుగ సందర్భంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో అమరావతి రైతులు ఏర్పాటు చేసిన అమరావతి ఉద్యమ సెగలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై భోగి మంటలకు అంకురార్పణ చేసి మంటల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవో లను రాజధాని మాజీ శాసనసభ్యులు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ నాయకులు, దళిత జేఏసీ నాయకులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM