సబ్ వే వద్దగుర్తు తెలియని వ్యక్తి మృతి

by సూర్య | Fri, Jan 14, 2022, 12:45 PM

గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం పెదకాకాని గ్రామం లోని తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న సబ్ వే వద్ద సుమారు 55 సంవత్సరాల వ్యక్తి మృతి చెంది ఉంటాడని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టూ పక్కల వారిని విచారించగా మృతుడు గత కొంత కాలంగా అక్కడే భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడని అతనికి ఎవరు బంధువులు లేరని తెలుసుకొని మృతదేహాన్ని దహన సంస్కారాల నిమిత్తం రుద్ర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు అందజేసినట్లు తెలిపిన పెద్దకాకాని పోలీసులు తెలిపారు.

Latest News

 
ఏప్రిల్ 14 లోగా ఓటు కోసం దరఖాస్తు ..కలెక్టర్ Thu, Mar 28, 2024, 03:50 PM
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకి లక్ష సాయం Thu, Mar 28, 2024, 03:50 PM
ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి.. ముఖేష్ కుమార్ మీనా Thu, Mar 28, 2024, 03:46 PM
శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, అర్చనలు నిలుపుదల Thu, Mar 28, 2024, 03:09 PM
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM