by సూర్య | Fri, Jan 14, 2022, 10:14 AM
భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 2,64,202 పాజిటివ్ కేసులు నమోదు కాగా 315 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం 12,72,973 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఓమిక్రాన్ కేసుల సంఖ్య 5753 కు చేరుకుంది. వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
Latest News