దేశంలో హడలెత్తిస్తున్న కరోనా

by సూర్య | Fri, Jan 14, 2022, 10:14 AM

భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 2,64,202 పాజిటివ్ కేసులు నమోదు కాగా 315 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం 12,72,973 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఓమిక్రాన్ కేసుల సంఖ్య 5753 కు చేరుకుంది. వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM