by సూర్య | Fri, Jan 14, 2022, 12:31 AM
గత ఏడాది డిసెంబరు 18న హత్యకు గురైన ఎస్డిపిఐ రాష్ట్ర కార్యదర్శి కెఎస్షాన్ హత్య కేసులో నిందితుల్లో ముగ్గురికి కేరళ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.జస్టిస్ గోపీనాథ్ పి ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు చేసారు.
Latest News