రోడ్డు ప్రమాదం లో గాయపడిన వ్యక్తికి సహాయం చేసిన పంజాబ్ సీఎం

by సూర్య | Thu, Jan 13, 2022, 09:57 PM

రోడ్డు ప్రమాదం లో గాయపడిన ఓ బైకర్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ అండగా నిలిచారు. చండీగఢ్‌లోని ఓ ప్రాంతానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో సీఎం చన్నీ తన కాన్వాయ్‌ను ఆపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్‌ను పిలిపించి సకాలంలో వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM