భారత్ లో 153.80 కోట్ల కు చేరిన కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

by సూర్య | Wed, Jan 12, 2022, 04:59 PM

భారత్ లో కరోనా  వ్యాక్సిన్ డోసుల పంపిణీ  153.80 కోట్ల కు చేరింది. కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం భారీ టీకా డ్రైవ్‌లో ఉంది. ఇప్పటి వరకు దేశంలో 153.80 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 85 లక్షల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామన్నారు. దేశంలో రికవరీ రేటు 96.01 శాతం కాగా, గత 24 గంటల్లో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,55,319 కాగా, పాజిటివ్‌ రేటు 9.82 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

Latest News

 
ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు Fri, Jan 17, 2025, 09:43 PM
నేడు ప్రారంభమైన జాతీయ స్థాయి చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు Fri, Jan 17, 2025, 09:43 PM
షాదీఖానా నిర్మాణం పూర్తి చేస్తాం Fri, Jan 17, 2025, 09:42 PM
ప్రమాదవశాత్తు వృద్దుడు మృతి Fri, Jan 17, 2025, 09:41 PM
ఆంగ్లం తోపాటు తెలుగుని కొనసాగించాలి Fri, Jan 17, 2025, 09:40 PM