భారత్ లో 153.80 కోట్ల కు చేరిన కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

by సూర్య | Wed, Jan 12, 2022, 04:59 PM

భారత్ లో కరోనా  వ్యాక్సిన్ డోసుల పంపిణీ  153.80 కోట్ల కు చేరింది. కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం భారీ టీకా డ్రైవ్‌లో ఉంది. ఇప్పటి వరకు దేశంలో 153.80 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 85 లక్షల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామన్నారు. దేశంలో రికవరీ రేటు 96.01 శాతం కాగా, గత 24 గంటల్లో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,55,319 కాగా, పాజిటివ్‌ రేటు 9.82 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

Latest News

 
104 సేవలను వినియోగించుకోవాలి Tue, Apr 16, 2024, 05:43 PM
ఆరుగురు వాలంటరీలు రాజీనామా Tue, Apr 16, 2024, 05:38 PM
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మూడు చలివేంద్రాలు ఏర్పాటు Tue, Apr 16, 2024, 05:36 PM
టిడిపి అభ్యర్థులను గెలిపించండి Tue, Apr 16, 2024, 05:34 PM
మార్కాపురంలో కాంగ్రెస్ గ్యారెంటీ పత్రం విడుదల Tue, Apr 16, 2024, 05:32 PM