భారత్ లో 153.80 కోట్ల కు చేరిన కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

by సూర్య | Wed, Jan 12, 2022, 04:59 PM

భారత్ లో కరోనా  వ్యాక్సిన్ డోసుల పంపిణీ  153.80 కోట్ల కు చేరింది. కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం భారీ టీకా డ్రైవ్‌లో ఉంది. ఇప్పటి వరకు దేశంలో 153.80 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 85 లక్షల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామన్నారు. దేశంలో రికవరీ రేటు 96.01 శాతం కాగా, గత 24 గంటల్లో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,55,319 కాగా, పాజిటివ్‌ రేటు 9.82 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

Latest News

 
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర...ప్రొద్దుటూరులో ఉద్రిక్తత Thu, Jun 01, 2023, 11:03 PM
ఈ నెల 10న భవిష్యత్తుకు భరోసా కార్యక్రమాన్ని చేపట్టనున్నా చంద్రబాబు Thu, Jun 01, 2023, 10:52 PM
పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేస్తాం : నారాయణ రెడ్డి Thu, Jun 01, 2023, 09:18 PM
సీఎంతో బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ.... రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ Thu, Jun 01, 2023, 07:51 PM
స్వామి ఆలయంముందున్న వేళ నాటి చెట్టు కూలి....ఒకరి మృతి Thu, Jun 01, 2023, 07:31 PM