నేడు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Wed, Jan 12, 2022, 04:41 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 533 పాయింట్లు లాభపడి 61,150 వద్ద ముగిసింది. నిఫ్టీ 157 పాయింట్లు లాభపడి 18,212 వద్ద స్థిరపడింది.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.68%), భారతీ ఎయిర్‌టెల్ (3.76%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.58%) మరియు ఐసిఐసిఐ బ్యాంక్ (1.68%).
టాప్ లూజర్స్:
TCS (-1.50%), టైటాన్ (-1.46%), HDFC బ్యాంక్ (-0.58%), టెక్ మహీంద్రా (-0.55%), విప్రో (-0.40%).

Latest News

 
కాంట్రాక్ట్ టీచర్లకు మరో ఏడాది కాలం పాటు గడువు పెంపు Tue, May 20, 2025, 08:39 PM
కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి Tue, May 20, 2025, 08:24 PM
వారికి అదనంగా రూ. 5 లక్షలు,,,టీటీడీ కీలక నిర్ణయం Tue, May 20, 2025, 07:18 PM
తిరుమల భద్రతపై .. ఆ టెక్నాలజీ వాడాలని నిర్ణయం Tue, May 20, 2025, 06:51 PM
వారానికి 2 రోజులు ఎగ్‌ఫ్రైడ్ రైస్.. వచ్చే నెల నుంచే మొదలు Tue, May 20, 2025, 06:48 PM