నేడు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Wed, Jan 12, 2022, 04:41 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 533 పాయింట్లు లాభపడి 61,150 వద్ద ముగిసింది. నిఫ్టీ 157 పాయింట్లు లాభపడి 18,212 వద్ద స్థిరపడింది.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.68%), భారతీ ఎయిర్‌టెల్ (3.76%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.58%) మరియు ఐసిఐసిఐ బ్యాంక్ (1.68%).
టాప్ లూజర్స్:
TCS (-1.50%), టైటాన్ (-1.46%), HDFC బ్యాంక్ (-0.58%), టెక్ మహీంద్రా (-0.55%), విప్రో (-0.40%).

Latest News

 
మిర్చి యార్డు అభివృద్ధికి ఏడు కోట్లు నిధులు Sat, Mar 25, 2023, 09:47 AM
చంద్రబాబు పై విరుచుకు పడ్డ సీఎం జగన్ Sat, Mar 25, 2023, 09:04 AM
కమిటీలకు ప్రతి ఏటా రూ.15 కోట్లు ఇస్తున్నాం Sat, Mar 25, 2023, 09:03 AM
2024 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధిస్తుంది Sat, Mar 25, 2023, 09:03 AM
సీఎం జగన్ మాకు న్యాయం చేసారు Sat, Mar 25, 2023, 09:02 AM