గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్

by సూర్య | Wed, Jan 12, 2022, 04:32 PM

పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండల పరిధిలో ఇటీవల గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వీడియో సమావేశంలో మాట్లాడారు. సుమారు 18 కేసులకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 400 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.

Latest News

 
గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ Sat, Jan 17, 2026, 06:06 PM
మనస్తాపంతో పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళా Sat, Jan 17, 2026, 06:02 PM
విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ Sat, Jan 17, 2026, 05:51 PM
సంక్రాంతి తిరుగు ప్రయాణం.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్.. వాహనాల దారి మళ్లింపు! Sat, Jan 17, 2026, 04:25 PM
ఏపీలో నిరుద్యోగుల గళం.. ‘జాబ్ క్యాలెండర్’ హామీ ఏమైంది? Sat, Jan 17, 2026, 04:23 PM