గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్

by సూర్య | Wed, Jan 12, 2022, 04:32 PM

పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండల పరిధిలో ఇటీవల గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వీడియో సమావేశంలో మాట్లాడారు. సుమారు 18 కేసులకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 400 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.

Latest News

 
తన పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ Thu, Jun 08, 2023, 10:45 PM
వాయిదా పడిన సీఎం జగన్‌ గుడివాడ పర్యటన Thu, Jun 08, 2023, 10:08 PM
ఏపీ సీఎం జగన్‌ కీలక నిర్ణయం Thu, Jun 08, 2023, 10:02 PM
నేడు సీఎం జగన్ ను కలిసిన క్రికెటర్ అంబటి రాయుడు Thu, Jun 08, 2023, 09:26 PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ8గా ఎంపీ అవినాష్ రెడ్డి Thu, Jun 08, 2023, 09:21 PM