గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్

by సూర్య | Wed, Jan 12, 2022, 04:32 PM

పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండల పరిధిలో ఇటీవల గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వీడియో సమావేశంలో మాట్లాడారు. సుమారు 18 కేసులకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 400 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM