గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్

by సూర్య | Wed, Jan 12, 2022, 04:32 PM

పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండల పరిధిలో ఇటీవల గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వీడియో సమావేశంలో మాట్లాడారు. సుమారు 18 కేసులకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 400 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.

Latest News

 
ఏపీలో పెరిగిన చలి తీవ్రత Mon, Jan 20, 2025, 02:03 PM
పవన్ క్యాంపు ఆఫీస్‌పై ఎగిరిన డ్రోన్.. డీజీపీ కీలక ప్రకటన Mon, Jan 20, 2025, 02:02 PM
చంద్రబాబుని అమిత్ షా మందలించింది నిజం కాదా..? Mon, Jan 20, 2025, 01:42 PM
చంద్రబాబు పట్ల స్వామిభక్తి భలే చూపావు తల్లి Mon, Jan 20, 2025, 01:40 PM
తిరుమలలో కేంద్రం జోక్యం కూటమికి సిగ్గుచేటు Mon, Jan 20, 2025, 01:38 PM