గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్

by సూర్య | Wed, Jan 12, 2022, 04:32 PM

పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండల పరిధిలో ఇటీవల గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వీడియో సమావేశంలో మాట్లాడారు. సుమారు 18 కేసులకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 400 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM