గుంటూరు జిల్లాలో గృహిణి అదృశ్యం

by సూర్య | Wed, Jan 12, 2022, 12:56 PM

గుంటూరు, తాడికొండ: మేడికొండూరులో గృహిణి అదృశ్యంపై మంగళవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై నరహరి తెలిపిన మేరకు.. మండలంలోని పాలడుగు గ్రామవాసి చల్లా రాజుతో పెదకూరపాడు మండలం బుస్సాపురం వాసి భవానీకి ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈనెల 7న తిరునాళ్లు కోసం భవాని పుట్టింటికి వెళ్లి వచ్చింది. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవ తలెత్తడంతో రాజు ఆమెపై చేయి చేసుకున్నారు. సోమవారం రాత్రి భవాని కనిపించకుండా పోయిందంటూ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM