ఈ నెల 21న ఏపీ క్యాబినెట్ సమావేశం

by సూర్య | Wed, Jan 12, 2022, 12:18 PM

జనవరి 21న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి పలు కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో శాఖల వారీగా మంత్రిమండలిలో ఆమోదించాల్సిన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనల వివరాలను పంపాలని ఆయా శాఖల కార్యదర్శులకు సీఎస్ సమీర్‌శర్మ ఆదేశించారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM