గుంటూరులో టీడీపీ రాస్తారోకో

by సూర్య | Wed, Jan 12, 2022, 12:13 PM

అమరావతి : గుంటూరులో టీడీపీ రాస్తారోకో..గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద టీడీపీ రాస్తారోకో నిర్వహించింది. ప్రభుత్వం తక్షణమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రోడ్డుపై ధాన్యం పోసి రైతుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.


 


 

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM