by సూర్య | Wed, Jan 12, 2022, 12:07 PM
భారత్ లో కరోనా కోరలు చాచుతోంది. కొత్తగా గడిచిన 24 గటల్లో 1,94,720 కరోనా కేసులు వెలుగు చూశాయి. తాజాగా మరో 442 మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 9,55,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 11 శాతానికి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ కేసుల సంఖ్య 4,868 కి చేరింది.
Latest News