భారత్ లో 2 లక్షలకు చేరువగా కొత్త కేసులు

by సూర్య | Wed, Jan 12, 2022, 12:07 PM

భారత్ లో కరోనా కోరలు చాచుతోంది. కొత్తగా గడిచిన 24 గటల్లో 1,94,720 కరోనా కేసులు వెలుగు చూశాయి. తాజాగా మరో 442 మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 9,55,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 11 శాతానికి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ కేసుల సంఖ్య 4,868 కి చేరింది.

Latest News

 
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా..! కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిపై కూటమి నేతల గుర్రు. Tue, Apr 30, 2024, 10:46 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో. Tue, Apr 30, 2024, 09:18 PM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా Tue, Apr 30, 2024, 09:16 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో Tue, Apr 30, 2024, 09:10 PM
మల్లెతోటలో బ్రాహ్మణి.. లోకేష్ కోసం ప్రచారం చేస్తూ Tue, Apr 30, 2024, 09:07 PM