by సూర్య | Wed, Jan 12, 2022, 11:58 AM
గాలి జనార్ధనరెడ్డి ఈ పేరు తెలియని వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులూ భారత దేశంలోనే ఉండరు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో గనుల తవ్వకం చేసి, అందులో ఎన్నో అక్రమాలకూ పాల్పడినట్లు వెల్లడై తాను జైలుకి వెళ్లిన సంగతి కూడా అందరికి తెలిసిందే. ఆ రోజుల్లో ఇతను ఆ వ్యాపార రంగంలోకి దిగడానికి అప్పటి ముఖ్యమంత్రి మరియు వారి కుటుంభం సభ్యుల అండదండలతో ఇతను చేసారు అనే వాదనలు ఉన్నాయ్. ఐతే తాజాగా గనుల వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి , 11 ఏళ్ల తర్వాత బళ్లారిలో అడుగు పెట్టినట్లు తెలుస్తుంది. పుట్టిన రోజు వేడుకలను బళ్లారిలో జరుపుకున్న గాలి జనార్థన్ రెడ్డి. స్థానిక దుర్గామాత దేవాలయం లో ప్రత్యేకపూజలు. బంగారు వెండి ఐదు రూపాయల నాణాలతో గాలి జనార్థన్ రెడ్డికి తులాభారం.
Latest News