దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో టీమిండియా 223 ఆలౌట్

by సూర్య | Tue, Jan 11, 2022, 09:39 PM

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 79 పరుగులతో టాప్ స్కోర్ చేసాడు. పుజారా 43, పంత్ 27 పరుగులు చేసాడు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడా 4 వికెట్లు, మార్కో జాన్సెన్ 3 వికెట్లు తీశారు. ఒలివర్, ఎంగిడి, మహరాజ్ తలో వికెట్ తీశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM