నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి: టీడీపీ

by సూర్య | Tue, Jan 11, 2022, 01:49 PM

అనంతపురం ఇలా హిందూపురం పట్టణంలో టిడిపి పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యవసర సరుకులు పెరుగుతున్నాయని దీనిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు గ్యాస్ సిలిండర్ల ధరలు వెంటనే తగ్గించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం వినూత్నంగా గ్యాస్ సిలిండర్, కూరగాయలను, కట్టెలను మోస్తూ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సర్కిల్లో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM