ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ఏపీఎస్ఆర్టీసీ

by సూర్య | Mon, Jan 10, 2022, 10:21 PM

మహమ్మారి మళ్లీ చెలరేగుతుండడంతో ఏపీ సీఎం జగన్ నూతన మార్గదర్శకాలు జారీ చేయడం తెలిసిందే. ఈ ఆర్టీసీ బస్సుల్లో మాస్కుల్లేకుండా ఎక్కితే జరిమానా విధిస్తారంటూ ప్రచారం జరిగింది. మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. బస్సుల్లో మాస్క్ లేకుండా ప్రయాణించేవారికి జరిమానా విధించలేదని అని తెలిపారు. కేవలం ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో, పరిసరాల్లో వాహనాలు నిలిపి ఆర్టీసీ బస్సులకు ఇబ్బంది కలిగించినా, మాస్కులు లేకుండా తిరగడం లాంటివి నియంత్రించడంలో భాగంగా అధికారులు  జరిమానా విధిస్తారంటూ తెలిపారు. 


Latest News

 
పిఠాపురంలో జనసేనానికి జన నీరాజనం Fri, May 10, 2024, 10:33 PM
ఏపీలో ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయంటే.. అక్కడే అత్యధికం.. ఎవరికి ప్లస్? Fri, May 10, 2024, 10:06 PM
రేపు పిఠాపురం వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల సురేఖ Fri, May 10, 2024, 09:55 PM
లారీలో సీక్రెట్‌గా దొరక్కుండా దాచేసి.. ఏం తెలివిరా నాయనా.. ప్లాన్ మొత్తం రివర్స్ Fri, May 10, 2024, 09:09 PM
సింహాచలంలో వైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి భక్తుల క్యూ Fri, May 10, 2024, 09:05 PM