by సూర్య | Mon, Jan 10, 2022, 10:33 PM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు నడ్డా వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఆయన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్లో ఉన్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
Latest News