by సూర్య | Mon, Jan 10, 2022, 10:06 PM
ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. అయితే ముఖ్యమంత్రికి చిన్నపాటి లక్షణాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని కూడా ప్రకటించారు. ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ట్విట్టర్లో తెలిపారు. అలాగే, ఇటీవల అతనిని సంప్రదించిన కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని కోరారు.
Latest News