ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

by సూర్య | Thu, Nov 18, 2021, 05:39 PM

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతోంది. దీంతో కీలక ఆర్డినెన్స్‌లపై ఫోకస్‌ పెట్టింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. అయితే ఏపీలో ఇంకా ముఖ్యమైన సమస్యలున్నాయని, వాటిపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తే నష్టమేంటని తెలుగు దేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.కానీ జగన్ సర్కారు మాత్రం కేవలం వారం రోజుల పాటు పొడగిస్తూ..  నిర్ణయం తీసుకుంది. అంటే ఈ నెల 26 వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని  నిర్ణయం తీసుకున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM