by సూర్య | Tue, Nov 16, 2021, 07:34 PM
ఏపీ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టీటీడీ శ్రీవారి భక్తులకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను బుధవారం, గురువారం మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి అధికారులు తెలిపారు.
Latest News