శ్రీవారి భక్తులకు గమనిక: అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేత

by సూర్య | Tue, Nov 16, 2021, 07:34 PM

ఏపీ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టీటీడీ శ్రీవారి భక్తులకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను బుధవారం, గురువారం మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి అధికారులు తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM