by సూర్య | Sun, Oct 24, 2021, 10:01 PM
టీ 20 వరల్డ్కప్లో 20 ఓవర్లకు భారత్ 7వికెట్ల నష్టానికి నూట యాభై ఒక్క పరుగులు చేసింది. దీంతో 152 పరుగుల విజయలక్ష్యంతో పాక్ బరిలోకి దిగనుంది. హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీ టీమ్ను ఆదుకున్నాడు. భారత బ్యాట్స్మెన్లో విరాట్ కోహ్లీ (57), రిషభ్ పంత్ (39) రాణించగా మిగతా ఆటగాళ్లెవరూ ఆకట్టుకోలేదు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 3, హసన్ అలీ 2, షాబాద్ ఖాన్, హరిస్ రౌత్ 1 చెరో వికెట్ తీశారు. పాకిస్తాన్ 4 ఓవర్లు కి 35 పరుగులు తో ముందంజలో ఉంది.
Latest News