విఫలమైన భారత్ టాప్‌ ఆర్డర్‌.. రాణిస్తున్న పాక్ ఓపెనర్లు

by సూర్య | Sun, Oct 24, 2021, 10:01 PM

టీ 20 వరల్డ్‌కప్‌లో 20 ఓవర్లకు భారత్‌ 7వికెట్ల నష్టానికి నూట యాభై ఒక్క పరుగులు చేసింది. దీంతో 152 పరుగుల విజయలక్ష్యంతో పాక్‌ బరిలోకి దిగనుంది. హాఫ్‌ సెంచరీతో విరాట్‌ కోహ్లీ టీమ్‌ను ఆదుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ (57), రిషభ్‌ పంత్‌ (39) రాణించగా మిగతా ఆటగాళ్లెవరూ ఆకట్టుకోలేదు. పాక్‌ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిది 3, హసన్‌ అలీ 2, షాబాద్‌ ఖాన్‌, హరిస్‌ రౌత్‌ 1 చెరో వికెట్‌ తీశారు. పాకిస్తాన్ 4 ఓవర్లు కి 35  పరుగులు తో ముందంజలో ఉంది. 

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM