దేశంలో కొత్తగా 15,906 కరోనా కేసులు

by సూర్య | Sun, Oct 24, 2021, 11:04 AM

దేశంలో గత 24 24 గంటల్లో కొత్తగా 15,906 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే 561 మంది కరోనాతో మృతి చెందగా 16,479 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,75,468కు చేరింది. అందులో 3,35,48,605 మంది కోలుకున్నారు. మరో 4,54,269 మంది మృతిచెందారు. దేశంలో ఇంకా 1,72,594 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి.

Latest News

 
చేనేతలకి బీజేపీ ఆ మాట చెప్పగలదా ? Tue, May 07, 2024, 07:13 PM
హక్కు దారులకు మేలు చేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Tue, May 07, 2024, 07:12 PM
ఎవ‌రు మీకు మంచి చేశారో ఆలోచించి ఓటు వెయ్యండి Tue, May 07, 2024, 07:12 PM
కాపు కార్పొరేషన్ ను చంద్రబాబు ఓ ప్రహాసనంగా మార్చారు Tue, May 07, 2024, 07:11 PM
చంద్రబాబుకి అనుకూలంగా ఈసీ పని చేస్తోంది Tue, May 07, 2024, 07:10 PM