'పట్టాభి' ఇంటిపై దాడి కేసులో 11 మందిని అరెస్ట్

by సూర్య | Sat, Oct 23, 2021, 02:56 PM

టీడీపీ కార్యాలయం దాడి ఘటనలో 10 మందిని పోలీసులు అరెస్‌ చేశారు. సీసీ ఫుటేజీ ఇవ్వాలంటూ టీడీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పట్టాభి ఇంటిపై దాడి కేసులో 11 మందిని పటమట పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM