రేపటి నుంచి శ్రీవారికి నిత్యార్జిత సేవలు ప్రారంభం

by సూర్య | Fri, Oct 22, 2021, 07:52 PM

ద్వారకాతిరుమల శ్రీ వారి క్షేత్రంలో ఈనెల 15 నుంచి 22 వరకు జరిగిన కల్యాణ మహోత్సవాల సందర్బంగా నిలిపివేసిన నిత్యార్జిత సేవలు ఈనెల 23 నుంచి ప్రారంభమవుతాయని ఆలయ ఈవో సుబ్బారెడ్డి తెలిపారు. ప్రతీ రోజు ఉదయం 9.30 గంటలకు నిత్యార్జిత కల్యాణాలు జరుగుతాయన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ స్వామిని దర్శించుకోవాలని ఈవో కోరారు.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM