by సూర్య | Fri, Oct 22, 2021, 07:49 PM
హరియాణాలో ఘోర ప్రమాదం జరిగింది. ఝజ్జర్ పరిధి బద్లీ సమీపంలోని కేఎంపీ ఎక్స్ప్రెస్వే పై కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నారు.
Latest News