గుంటూరు జిల్లా వినాయకుడి ఆలయంలో నంది విగ్రహం మాయం.!

by సూర్య | Sun, Jun 13, 2021, 11:17 AM

గుంటూరు జిల్లా  అచ్చంపేట మండలం, వేల్పూరులోని వినాయకుడి ఆలయంలో నంది విగ్రహం మాయమైంది. గుర్తు తెలియని అగంతకులు గత రాత్రి నంది విగ్రహాన్ని పెకలించి అపహరించినట్లు అర్చకులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా గుప్తనిధులకోసం సమీపంలోని కొండపైనున్న పురాతన శివాలయంలో ఆగంతకులు పలుమార్లు త్రవ్వకాలు జరిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM