9 నుంచి జూడాల సమ్మె

by సూర్య | Tue, Jun 08, 2021, 03:35 PM

రాష్ట్రంలో జూనియర్‌, రెసిడెంట్‌ డాక్టర్లు సమ్మె సరైన్‌ మోగించారు. తమకు కోవిడ్‌ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జూడాలు సమ్మె నోటీసు ఇచ్చారు. స్టైఫండ్‌లో టిడిఎస్‌ కోత విధించవద్దని కోరుతూ ఈ నెల 9న కోవిడ్‌తో సంబంధం లేని విధులను బహిష్కరించనున్నారు. 10న కోవిడ్‌కు సంబంధించిన విధులను కూడా బహిష్కరిస్తారు. 12న అత్యవసర విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎపి జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ జిజిహెచ్‌ వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM