కరోనా కష్టకాలంలో హిజ్రాల కొరకు రూ. 1500 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం

by సూర్య | Thu, May 27, 2021, 12:08 PM

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ట్రాన్స్ జెండర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కష్టకాలంలో హిజ్రాల కొరకు రూ. 1500 ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందుకోసం https://www.nisd.gov.in అను వెబ్ సైట్ నందు మీ ఆధార్ కార్డు, పూర్తి చిరునామా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తదితర విషయాలతో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. ఈ మేరకు ప్రకాశం జిల్లా సహాయ సంచాలకులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కొవిడ్ పరిస్థితుల వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ట్రాన్స్ జెండర్లకు కేంద్రం చేయూతనివ్వాలని ఈ మేరకు నిర్ణయించింది. బిక్షాటనే తప్ప మరో వృత్తి లేనివారే ఎక్కువగా ఉంటున్నారని గుర్తించిన కేంద్రం ట్రాన్స్ జెండర్స్ కు తక్షణ జీవనాధార సహాయాన్ని అందిస్తామని ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM