గోవా ఎన్నికల బరిలో ఆప్‌ ఒంటరి పోరు

by సూర్య | Mon, Apr 12, 2021, 04:04 PM

పనాజీ : వచ్చే ఏడాది గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాష్ట్రంలోని 40 స్ధానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా సోమవారం పేర్కొన్నారు. గోవాలో ప్రతిపక్షం బలహీనంగా తయారైందని తామే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగామని అన్నారు.ఇక అంతకుముందు మనీష్‌ సిసోడియా మాజీ ముఖ్యమంత్రులు దయానంద్‌ బందోద్కర్‌, మనోహర్‌ పారికర్‌లకు నివాళులు అర్పించారు. అవినీతి రహిత రాజకీయాలను కోరుకునే వారంతా ఆప్‌లో చేరాలని ఆయన పిలుపు ఇచ్చారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM