టీడీపీ, బీజేపీ నేతలకు అజెండా లేదు: పేర్ని నాని

by సూర్య | Mon, Apr 12, 2021, 03:03 PM

అమరావతి: టీడీపీ, బీజేపీ నేతలకు అజెండా లేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. సోమవారం మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని చెప్పారు. తామేం చేశామో చెప్పాకే ఓట్లు అడుగుతున్నామని స్పష్టం చేశారు. తండ్రీకొడుకులకు నాలుకకు నరం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీ విష ప్రచారంపైనే ఆధారపడ్డాయని పేర్నినాని తెలిపారు. తిరుపతి ఎన్నికల్లో ఏం చెప్పాలో వాళ్లకు తోచడంలేదని పేర్నినాని అన్నారు.

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM