అక్కడ స్కూళ్లు, కాలేజీలు బంద్

by సూర్య | Mon, Apr 12, 2021, 09:21 AM

ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. తదుపరి ఆదేశాల వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళశాలలను బంద్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు.‌

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM