by సూర్య | Mon, Apr 12, 2021, 09:21 AM
ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తదుపరి ఆదేశాల వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళశాలలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు.
Latest News