by సూర్య | Mon, Apr 12, 2021, 09:14 AM
కరోనా వ్యాక్సిన్ ల కోసం ఏపీ సీఎం జగన్ రాసిన లేఖకు కేంద్రం ప్రభుత్వం స్పందించింది. 25 లక్షల కరోనా టీకాలు కావాలని సీఎం జగన్ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఒకటి, రెండు రోజుల్లో 6 లక్షల డోసులు పంపించనున్నట్లు రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇచ్చింది.
Latest News