సీఎం జగన్ లేఖకు స్పందించిన కేంద్రం

by సూర్య | Mon, Apr 12, 2021, 09:14 AM

కరోనా వ్యాక్సిన్ ల కోసం ఏపీ సీఎం జగన్ రాసిన లేఖకు కేంద్రం ప్రభుత్వం స్పందించింది. 25 లక్షల కరోనా టీకాలు కావాలని సీఎం జగన్ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఒకటి, రెండు రోజుల్లో 6 లక్షల డోసులు పంపించనున్నట్లు రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇచ్చింది.

Latest News

 
9 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన.. బొత్సను ఢీకొట్టేది ఆయనే Fri, Mar 29, 2024, 07:30 PM
ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్.. కీలక నేత గుడ్‌ బై.. రేపో మాపో సొంతగూటికి! Fri, Mar 29, 2024, 07:26 PM
బూడిద ఇచ్చే 'బూడి' కావాలా.. అభివృద్ధి ఇచ్చే మోదీ కావాలా?.. సీఎం రమేష్ Fri, Mar 29, 2024, 07:23 PM
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM