by సూర్య | Mon, Apr 12, 2021, 09:41 AM
ఏపీ వ్యాప్తంగా కరోనా టీకా మహోత్సవానికి బ్రేక్ పడింది. నిన్నటికే రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసులన్నీ అయిపోయాయి. ఇప్పటివరకు రాష్ట్రానికి 40,44,600 డోసులు వచ్చాయి. సోమవారం రాత్రి వరకు రాష్ట్రానికి 4,30,040 కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు రానున్నాయి.
Latest News