వైసీపీపై దేవినేని ఉమ ఫైర్

by సూర్య | Sat, Apr 10, 2021, 02:59 PM

నెల్లూరు: వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వందల కోట్లు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టిసారించాలని సూచించారు. తిరుపతి ఓటర్లు జగన్‌ అహం దించాలన్నారు. పోలవరం నుంచి పెన్నా వరకు ఇసుకను దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ వచ్చాక పోలవరం పనులు 2 శాతం కూడా చేయలేదన్నారు. రైతు భరోసా కేంద్రాలు.. దళారుల కేంద్రాలుగా మారాయన్నారు.

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM