SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Sat, Apr 10, 2021, 11:19 AM
పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న నాలుగో విడత పోలింగ్ లో దారుణం జరిగింది. కూచ్ బీహార్ పోలింగ్ బూత్ వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఓటర్ల క్యూపై కాల్పులు జరపడంతో ఓ ఓటర్ ప్రాణాలు కోల్పోయాడు.