ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

by సూర్య | Sat, Apr 10, 2021, 11:05 AM

ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ లేఖ రాశారు. ‘టీకాఉత్సవ్’ కోసం వెంటనే 25 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపాలని కోరారు. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామం, వార్డులో టీకాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్న సీఎం.. రాష్ట్రంలో ప్రస్తుతం 2 లక్షల కోవిడ్ డోసులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM