by సూర్య | Sat, Apr 10, 2021, 08:14 AM
పశ్చిమ బెంగాల్ లో నేడు నాలుగో విడత ఎన్నికలు సర్వం సిద్దమైంది. మొత్తం 44 నియోజక వర్గాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 78,900 మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించింది. ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ధఫాలో పలువురు ప్రముఖలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
Latest News