by సూర్య | Sat, Apr 10, 2021, 08:24 AM
2వ శనివారమైనప్పటికి ఇవాళ ప్రభుత్వ స్కూళ్లకు సెలవు లేదని ఏపీ పాఠశాల విద్యా సంచాలకులు స్పష్టం చేశారు. ఒంటిపూట బడులు నేపథ్యంలో నేడు స్కూళ్లు నిర్వహిస్తున్నామన్నారు. అయితే పరిషత్ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరై, శుక్రవారం పాఠశాలలకు హాజరైన వారు మాత్రం ఇవాళ ప్రత్యేక క్యాజువల్ లీవ్ వినియోగించుకోవచ్చని తెలిపారు.
Latest News