ప్రేమించి పెళ్లి చేసుకున్న అంధకళాకారులు

by సూర్య | Fri, Apr 09, 2021, 03:38 PM

కళాకారులైన ఇద్దరు అంధులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన అంధుడైన గుత్తా క్రాంతికుమార్, ఖమ్మం జిల్లాలోని తాటిపూడి గ్రామానికి చెందిన శ్రీరంగం శేషు కుమారి ఓ అంధుల కచేరి బృందంలో సభ్యులుగా ఉన్నారు. శేషు కుమారి గాయనిగా అలరిస్తుండగా.. క్రాంతికుమార్ అదే బృందంలో ‌వాయిద్య కళాకారుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాలను ఒప్పించి బంధువులు, మిత్రులు, గ్రామస్తుల సమక్షంలో గురువారం తాటిపూడిలో వివాహం చేసుకున్నారు.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM