ఇరిగేషన్ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: దేవినేని ఉమా

by సూర్య | Wed, Apr 07, 2021, 05:07 PM

నీటిపారుదల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. టిడిపి హయాంలో నీటిపారుదలపై రూ. 64 వేల కోట్ల వ్యయం. పోలవరం డ్యామ్ పనులు 71 శాతం పూర్తిచేశామన్న ఆయన. శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. డీపీఆర్‌-2కు ఆమోదం తెప్పించుకోలేకపోయారని ఎద్దేవా చేసిన ఆయన వైసీపీకు 28 మంది ఎంపీలున్నా ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సర్వం అవినీతిమయం చేశారని ఉమ ధ్వజమెత్తారు.

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM